* ప్రయోగాత్మకంగా లక్ష బాక్సులను సిద్దం చేసిన తితిదే
సెల్ఐటి న్యూస్,తిరుమల: శ్రీవారి భక్తులకు ఇకపై ప్రత్యేకమైన బాక్సుల్లో లడ్డూప్రసాదం అందించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా లక్ష బాక్సులను అందుబాటులో ఉంచింది. డిసెంబరు 5వ తేదీ నుంచి బాక్సుల్లో పంపిణీ చేయాలనే అంశంపై తితిదే అధికారులు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం..
సెల్ఐటి న్యూస్, అమరావతి: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా Read more →
సెల్ఐటి న్యూస్, బిజినెస్ డెస్క్: విజయవాడలో అతిపెద్ద టైల్స్ శానిటరి షోరూం నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం యజమాని ఎండి Read more →